Banner
Watermark
జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలు
📅 17 January 2026, 04:51 PM ✍️ admin
News Image
జాతీయ రోడ్డు భద్రత మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో గల పలు పొల్యూషన్ టెస్టింగ్ సెంటర్స్ వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనగామ రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ బిఎస్ ఫోర్ వెహికల్స్ ప్రతి ఆరు నెలలకు ఒకసారి మరియు బిఎస్ 6 వెహికల్స్ ప్రతి సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. ఈ యొక్క కార్యక్రమంలో రవాణా శాఖ ఏ ఎం వి ఐ శ్వేత, మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
రవాణా శాఖ జనగామ జిల్లా
🏠 Home