ప్రజల సమస్య లకు వెంటనే పరిష్కారం జరగాలని అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్ అన్నారు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని...జిల్లా లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఇచ్చిన వినతులను అదనపు కలెక్టర్ లు స్వీకరించారు. ఈ సందర్బంగా అధికారులను ఉద్దేశిస్తూ వారు మాట్లాడుతూ... గ్రీవెన్స్ దరఖాస్తు లకు అధిక ప్రాధాన్యత ఇచ్చి... వినతులను ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి సంబందింత దరఖాస్తు దారుడికి సమాచారం అందించాలన్నారు. ఈ నాటి ప్రజావాణి కార్యక్రమానికి 20 దరఖాస్తు లు వచ్చాయి. ఈ కార్యక్రమం లో ఆర్డివో గోపిరామ్, వివిధ శాఖలకి చెందిన అధికారులు పాల్గొన్నారు
TELANGANA JANGOAN
ప్రజల సమస్య లకు వెంటనే పరిష్కారం జరగాలని అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, బెన్ షాలోమ్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం