• Other News
  • Live TV
  • మహిళా సంఘం భవనానికి భూమి పూజా

    Reporter
    admin February 9, 2026, 12:57 pm
    మహిళా సంఘం భవనానికి భూమి పూజా

    రాజన్న సిరిసిల్ల జిల్లా....
    తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామపంచాయతీ &భారత్ నగర్ లో ఈజీఎస్ నిధుల ద్వారా మహిళ సమైక్య భవనానికి 10 లక్షల రూపాయలు మంజూరు కాగా భవన నిర్మాణానికి సర్పంచ్ చిట్యాల దేవేంద్ర-వెంకన్న గారి చేతుల మీదుగా. భూమి పూజ కార్యక్రమం చేపట్టారు.
    ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్, నాయకులు యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగెల రాజు,భాను, నాగరాజు,గ్రామపంచాయతీ పాలకవర్గం బిక్షపతి,శిరీష, ఏపిఎం చంద్రయ్య, సీసీలు బాలరాజ్, మహిళ సమైక్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow