• Other News
  • Live TV
  • 2027 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం

    Reporter
    admin April 25, 2026, 3:26 pm
    2027 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం

    2027 గణతంత్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటించే పద్మ పురస్కారాల కొరకు అర్హులైన చేనేత కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ, సహాయ సంచాలకులు, పి. చౌడేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

    కావున ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హులైన చేనేత కళాకారులు తమ ప్రతిపాదనలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు.

    దరఖాస్తు సమర్పణ తేదీలు: 15.03.2026 నుంచి 31.07.2026.

    నోట్: ఆన్లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులు మాత్రమే పరిగణన లోకి వస్తాయని, చివరి తేదీ తర్వాత దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు.

    వెబ్ సైట్: http//padmaawards.gov.in

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర