• Other News
  • Live TV
  • కొనుగోలు, రవాణా వేగవంతం గా జరగాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    Reporter
    admin April 29, 2026, 11:43 am
     కొనుగోలు, రవాణా వేగవంతం గా జరగాలి    జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

    ఏప్రిల్ 29
    జనగాం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో... అధికారులు, నిర్వాహకులు బాధ్యత యుతం గా వ్యవహారించాలని
    జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు

    రఘునాథ్ పల్లి మండలం కోమల్ల గ్రామం లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు


    ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎలాంటి ఆలస్యం లేకుండా టోకెన్ పద్ధతి ద్వారా వచ్చిన దాన్యాన్ని ఏ రోజూ కారోజు తేమ శాతం రాగానే కొనుగోలు జరగాలన్నారు

    ఆ వెంటనే ట్యాగ్ చేసిన మిల్లులకు తరలించాలన్నారు

    ఏమైన సమస్య వస్తే... తమ దృష్టికి వెంటనే తీసుకరావాలని, రైతులకు ఇబ్బంది కలిగెంత వరకు చూడకూడదన్నారు

    వేసవి ఎండల నేపథ్యంలో నిర్వాహకులు, రైతులు తప్పకుండ జాగ్రత్త లు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర