చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మీడియా మిత్రులు సేవా పురస్కార్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత వొడ్యాల వేణు హరిత దంపతుల పెళ్ళిరోజు సందర్భంగా ట్రస్టు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేకు,వాటర్ బాటిల్స్, స్వీట్లతో పాటు పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు వొడ్యాల వేణుతో పాటు ప్రతాప నటరాజు సగ్గు రాహుల్ పిన్నింటి హనుమాండ్లు పసుల శ్రీనివాస్ మఠం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఘనంగా మీడియా మిత్రుని పెళ్ళిరోజు వేడుకలు మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి